ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్

1 year ago 34
దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. వారిని కలిసి మాట్లాడినప్పుడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని అన్నారు. ఏచూరి తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస దాక నిలబడ్డారని కొనియాడారు.
Read Entire Article