ఎట్టకేలకు ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌కు రైలొచ్చింది.. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

9 months ago 21
Tirupati To Kadiridevarapalli Train Extend To Kambadur: అనంతపురం జిల్లాలో తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్‌ రైలును దొడ్డహళ్లి వరకు పొడిగించాలని స్థానికులు ఎంతోకాలంగా కోరుతున్నారు. కంబదూరు మీదుగా వెళ్లే ఈ రైలు కోసం ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్న దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో, రైల్వే సేఫ్టీ అధికారులు కదిరిదేవరపల్లి నుండి దొడ్డహళ్లి వరకు ట్రాక్‌ను ఇంజిన్‌తో పరిశీలించారు. కంబదూరు వరకు ట్రాక్‌ పనులు పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే రైలు రానుందని ఆశిస్తున్నారు.
Read Entire Article