ఎక్స్ అఫీషియో ఓటుపై SEC కీలక నిర్ణయం... ఓటేసేందుకు వారికి మాత్రమే అవకాశం

3 months ago 16
తెలంగాణ పురపాలికల్లో మేయర్, ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓటుపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటింగ్‌లో పాల్గొనాలంటే సదరు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కచ్చితంగా ఆ మున్సిపాలిటీలో ఓటరు అయి ఉండాలి. లేదంటే వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులు.
Read Entire Article