ఎంపీ బాలశౌరి ఆఫీసులో పనిచేసే వ్యక్తి నిర్వాకం.. పీఏనని చెప్పి ఇలాంటి పనులా, ఛీఛీ!

11 months ago 23
Job Fraud in the Name of MP Vallabhaneni Balasouri PA: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యవహారం మచిలీపట్నంలో వెలుగుచూసింది. అయితే ఇందుకు ఏకంగా జనసేన ఎంపీ వల్లభనేని వంశీ పేరును వాడుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ బాలశౌరి ఆఫీసులో పనిచేసే గోపాల్ సింగ్ అనే వ్యక్తి తాను ఎంపీ పీఏనని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వంద మంది నుంచి సుమారుగా కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఎంపీనే తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article