ఉదయం డ్రగ్స్ తయారీ, సాయంత్రం ట్యూషన్.. బోయిన్‌పల్లి స్కూల్‌లో మత్తు దందా

10 months ago 20
హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. స్కూల్‌నే అడ్డాగా చేసుకున్న డ్రగ్స్ సరఫరాదారులు.. భారీ మొత్తంలో తయారు చేస్తూ ఈగల్ టీమ్‌కు పట్టుబడ్డారు. ఉదయం పూట ఎవరికీ తెలియకుండా ఆ స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తూ.. సాయంత్రం పూట ట్యూషన్లు నడిపిస్తూ.. వారి దందా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈగల్ టీమ్.. పక్కా సమాచారంతో దాడి చేసి ఈ ముఠాను పట్టుకుంది. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
Read Entire Article