ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. రైల్వే జోన్‌పై మరో ముందడుగు, రెండేళ్లలో పూర్తి

1 year ago 20
Visakhapatnam Railway Zone Office Building Dpr: ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది. దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా జోన్‌ ప్రధాన కార్యాలయంగా భావించే జనరల్‌ మేనేజర్‌ కార్యాలయ భవనానికి సంబంధించి డిజైన్లు ఫైనల్ అయ్యాయి. ఈ మేరకు రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article