ఈసారి అసెంబ్లీ రచ్చ రచ్చే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ కీలక సూచనలు

1 year ago 27
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు (మార్చి 12న) మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ఎల్పీ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. అసెంబ్లీలో అవలంబించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాగా.. కేసీఆర్ చేసిన సూచనలతో.. ఈసారి అసెంబ్లీ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులోనూ కేసీఆర్ కూడా అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో.. ఎలా జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
Read Entire Article