ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే పోటీ చేయను.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన

1 year ago 26
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు నెలలు గడిచినా.. ఇంకా కొంతమంది వైసీపీ నేతలు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవీఎంలలో అక్రమాల కారణంగానే టీడీపీ కూటమి గెలిచిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే పోటీచేయనని ప్రకటించారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందన్న మాజీ ఎమ్మెల్యే.. అలా కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపితే తాను పోటీచేయనని ప్రకటించారు.
Read Entire Article