ఈ ప్రాంతాల్లో భూముల ధరలు పెంపు.. రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు

11 months ago 19
తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని స్థిరాస్తుల విలువలను సవరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, బహిరంగ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే సర్కార్ లక్ష్యం. ఈ సవరణ ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article