ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండేలా లేదు.. తర్వాత వచ్చేది మేమే: వైఎస్ జగన్

1 year ago 32
YS Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయించి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, పోలీసులు కూడా అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవర్నీ వదిలిపెట్టబోమని, ఎక్కడున్నా తీసుకొస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.
Read Entire Article