ఈ MRO మామూలు ఆవిడ కాదు.. కిందిస్థాయి ఉద్యోగితో కలిసి ఇలాంటి పనులా..?

1 year ago 29
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ ఎమ్మార్వోగా పని చేసిన జయశ్రీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రైతు బంధు నిధులు పక్కదారి పట్టించారని తేలటంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. కిందిస్థాయి ఉద్యోగితో కలిసి లేని భూమికి పాస్ బుక్‌లు సృష్టించి ఆమె డబ్బులు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.
Read Entire Article