ఇక అంతా సిద్ధం.. హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్లు.. ఎలివేటెడ్ కారిడార్లు.. ఎక్కడెక్కడంటే..

1 year ago 28
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.30 వేల కోట్ల మౌలిక వసతుల పనులు మేలో మొదలుకానున్నాయి. టెండర్లు ఆమోదం పొందుతున్నాయి. గోదావరి నీటి మళ్లింపు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు వంటివి ఇందులో ఉన్నాయి. నీటి సరఫరా కోసం రూ.7,360 కోట్లు, ఎస్‌టీపీల కోసం రూ.3,800 కోట్లు, కారిడార్లకు రూ.5,106 కోట్లు కేటాయించారు. రోడ్లు, ఫ్లైఓవర్ల విస్తరణ కూడా చేపట్టనున్నారు. మూసీ పునరుజ్జీవానికి డీపీఆర్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article