ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రేవంత్ కొత్త ఏడాది కానుక... దాదాపు రూ.60 వేలు వరకు ఆదా!

1 year ago 29
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు అందజేయనుంది. అయితే, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మరో ఆఫర్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది
Read Entire Article