ఆశావర్కర్లకు గుడ్‌న్యూస్.. డిమాండ్ల పరిష్కారానికి సర్కార్ సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 32
ఆశావర్కర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. సాధ్యాసాధ్యాలను అంచనా వేసి డిమాండ్లను ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆశావర్కర్లకు మంత్రి తెలిపారు. ఎవరూ రాజకీయ నాయకుల ట్రాప్‎లో పడొద్దని ఆశావర్కర్లకు మంత్రి సూచించారు. ఇదే క్రమంలోనే.. ఆశావర్కర్లను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
Read Entire Article