ఆరేళ్ల బాలికలను గదిలోకి తీసుకెళ్లి.. ఇల్లెందులో 17 ఏళ్ల బాలుడి దారుణం

1 year ago 35
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు ఇళ్లకు చెందిన 6 ఏళ్ల బాలికలపై కన్నేసిన 17 ఏళ్ల ఓ బాలుడు.. వారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలను గదిలోకి తీసుకెళ్లి, ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడగా.. మూడో బాలిక తప్పించుకొని పారిపోయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కులంలోనే పరిష్కరించుకోవాలని పెద్దలు తీర్మానించడంతో విషయం బయటకి రాలేదు.
Read Entire Article