ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

1 week ago 5
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక హంతకుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.ఓ అనాథ శవంగా పరిగణిస్తూ.. పోలీసులే అతడికి అంత్యక్రియలు చేశారు. ముఖ్యంగా కన్న కొడుకు చేసిన ఘోర పాపాలను భరించలేక అతని మృతదేహాన్ని స్వీకరించేందుకు తల్లిదండ్రులు, సోదరుడు నిరాకరించడంతో.. పోలీసులే చేవెళ్ల మున్సిపల్ సిబ్బందితో కలిసి అంత్యక్రియలు జరిపించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య, విధుల్లో ఉన్న వైద్యుల నిరాకరణతో మూడు గంటల పాటు ఆలస్యంగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article