ఆయనను గెలిపించి ఉంటే.. మంచి మంత్రిగా ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి

1 year ago 35
Hyderabad Sadar Festival: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. యాదవులంతా ఒక్కటవ్వాలని.. రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి నిలబడిన అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించలేదని.. ఆనాడు ఆయనను గెలపించి ఉంటే ఈరోజు మంత్రిగా ఉండేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. యాదవుల ప్రాధాన్యత కోసం.. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపించామని తెలిపారు.
Read Entire Article