ఆయన ఖాకీ బట్టలు వేసుకుంది చంద్రబాబు కోసమా.. అంబటి రాంబాబు

9 months ago 17
పులివెందుల దాడిపై మండిపడ్డ వైసీపీ నేత అంబటి రాంబాబు. డీఐజీ కోయ ప్రవీణ్ చంద్రబాబు చంక కింద చేరి ఇలా మాట్లాడటం సరికాదని అంబటి హెచ్చరించారు. పులివెందులలో సవ్యం జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆయన కోరారు.
Read Entire Article