ఆయన ఖాకీ బట్టలు వేసుకుంది చంద్రబాబు కోసమా.. అంబటి రాంబాబు
9 months ago
17
పులివెందుల దాడిపై మండిపడ్డ వైసీపీ నేత అంబటి రాంబాబు. డీఐజీ కోయ ప్రవీణ్ చంద్రబాబు చంక కింద చేరి ఇలా మాట్లాడటం సరికాదని అంబటి హెచ్చరించారు. పులివెందులలో సవ్యం జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆయన కోరారు.