ఆదిలాబాద్ జిల్లాలో వింత ఆచారం.. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ

1 year ago 31
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో గిరిజనుల ఆరాధ్య దైవం ఖాందేవుని జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం తొడసం వంశానికి చెందిన ఆడపడచు జాతరలో రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగింది. ప్రత్యేక పూజల అనంతరం నాగుబాయి అనే మహిళ నూనెను తాగి మెుక్కును చెల్లించుకుంది.
Read Entire Article