ఆడ 'తోడు' కోసం 'టైగర్ జానీ' అలుపెరగని ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 340 కి.మీ ప్రేమయాత్ర..!

1 year ago 23
ఆడ తోడు కోసం తహతహలాడుతున్న ఓ మగ పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణ బాట పట్టింది. తన తోడును వెతుక్కుంటూ దాదాపు 340 కి.మీ ప్రయాణం చేసింది. ఆసిఫాబాద్ జిల్లా స్థానికుల్లో కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి మహరాష్ట్రలోని కిన్వాట్ అడవుల నుంచి వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆడ తోడు కోసం అది ఆసిఫాబాద్ చేరుకోగా.. మరో 20 కి.మీ దూరంలో దాని తోడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Entire Article