ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. కుండపోత వానలు

10 months ago 23
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. పిడుగుల నుండి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Entire Article