ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు తీపికబురు.. ఉచితంగా కిట్లు, డబ్బులు.. ఈసారి ముందుగానే!

1 year ago 32
Andhra Pradesh Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits Uniform Bags: ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది. ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్టు ఇవ్వడానికి రూ. 1858.50 వ్యయం అవుతోంది. స్కూల్ విద్యార్థుల యూనిఫామ్, బెల్ట్ కలర్స్‌ను ఫైనల్ చేశారు. ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్‌లో వస్తువులు.
Read Entire Article