ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, మంత్రి కీలక ప్రకటన

1 year ago 27
Andhra Pradesh Paddy Procurement Money: ఏపీలో కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంతో విఫలమైందని.. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం వరి రైతులను ఎంతగా ఇబ్బంది పెట్టింది.. ధాన్యం సేకరించినా డబ్బులు చెల్లించకుండా బకాయిలుపెట్టిందో అందరికీ తెలుసు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఏమన్నారంటే..
Read Entire Article