ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం.. పౌర సేవలు మరింత సులభతరం

1 year ago 36
Andhra Pradesh Govt Google Mou: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌‌తో కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. వెలగపూడి సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌ మ్యాప్స్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ లలితా రమణి, ఏపీ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article