ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా, ఎప్పుడొస్తున్నారంటే

1 year ago 29
Pm Modi Tour On January 8th In Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖాయమైంది. జనవరి 8న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్ కో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి నవంబర్‌లో ప్రధాని ఏపీ పర్యటనకు రావాల్సింది కానీ తుఫాన్ కారణంగా వాయిదాపడింది.
Read Entire Article