ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా విజయానంద్.. ఉత్తర్వులు జారీ, మరో IAS పేరు తెరపైకి వచ్చినా!

1 year ago 25
IAS K Vijayanand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ చేయన్నారు. ఈ క్రమంలో నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను నియమించారు. కె విజయానంద్‌ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది నవంబరు నెలాఖరున విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.
Read Entire Article