ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన భూ ప్రకంపనలు.. ఈ ఏడు జిల్లాల్లోనే, భయంతో జనం పరుగులు

1 year ago 30
Earthquake In Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వణికించాయి. బుధవారం ఉదయం ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 నిమిషాల ప్రాంతంలో.. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్లపాటు కంపించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరుతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో భూమి కంపించింది. ఇటు తెలంగాణలో కూడా భూమి కంపించింది.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి.
Read Entire Article