ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం.. కేంద్రం అవకాశం, రిపబ్లి డేకు శకటం ఎంపిక

1 year ago 30
Andhra Pradesh Etikoppaka Toys Shakatam: డిల్లీలో ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రతి రాష్ట్రం నుంచి శకటాలు అక్కడ పరేడ్‌కు వెళతాయి. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి శకటం ఎంపికైంది. ఈసారి ఏటికొప్పాక బొమ్మల శకటంను ఎంపిక చేశారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి శకటం ఉండబోతోంది అంటున్నారు ప్రభుత్వ అధికారులు.
Read Entire Article