తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి నడుం బిగించింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు, ఐటీఐ కళాశాలలను రతన్ టాటా కంపెనీతో అనుసంధానం చేస్తోంది. మరిన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్కరణలు విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..