ఆ రైల్వే స్టేషన్‌కు నయా లుక్.. ఎస్కలేటరు, లిఫ్టులతో అత్యాధునిక సౌకర్యాలు

1 year ago 26
అమత్ భారత్ స్టేషన్ కింద ఇప్పటికే తెలంగాణలోని చాలా రైల్వే స్టేషన్లకు కొత్త రూపు ఇవ్వగా.. తాజాగా మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ను కూడా అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో స్టేషన్ అభివృద్ధి చేస్తుండగా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article