ఆ రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.4 వేలు అకౌంట్లోకి.. అదనంగా రైతు భరోసా కూడా..

10 months ago 15
కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 'నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్' పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది. హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article