ఆ భూములన్నీ వెనక్కి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

1 year ago 24
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులను రద్దు చేసింది. ఎండాడలో హయగ్రీవ సంస్థకు సుమారుగా 12 ఎకరాల భూములను అప్పట్లో కేటాయించారు. అయితే భూ కేటాయింపు సమయంలో నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read Entire Article