ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి..

10 months ago 13
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలను స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలోని తారాబు జలపాతాన్ని ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు. తారాబు జలపాతం వద్దె గాజు వంతెన కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే హోంస్టేల ఏర్పాటు కోసం కూడా కసరత్తు జరుగుతోంది. మొత్తంగా అల్లూరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article