ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. మరో ఉద్యోగి తొలగింపు.. కారణం ఇదే..

10 months ago 18
తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అమలులో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని భీమారం మండలంలో.. నిజమైన లబ్ధిదారులకు బదులు తప్పుడు సమాచారం నమోదు అయినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామ కార్యదర్శి పుష్పలత, కారోబార్ రాజేష్ ఈ తప్పులకు కారణమైనట్లు గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. రాజేష్‌ను విధుల నుంచి తొలగించారు. పుష్పలతను సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పథకం అమలులో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Read Entire Article