ఆ ఇద్దరు రైతులకు అకౌంట్‌లో డబ్బులు జమ చేయలేదా?.. ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది?, వాస్తవం ఇదే..

1 year ago 29
Krishna District Farmers Paddy Money: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో విఫలైమందంటూ విపక్ష వైఎస్సార్‌ఎస్సార్‌సీపీ ఆరోపణలు చేసింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది.. తమ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article