అసెంబ్లీ సమావేశాల వేళ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

1 year ago 21
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల వేళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయగా.. ఈనెల 25లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలన్నారు.
Read Entire Article