అమరావతిలో మళ్లీ సింగపూర్ నిర్మాణాలు.. టూర్‌కి సిద్ధమైన సీఎం చంద్రబాబు!

10 months ago 30
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగపూర్‌తో సంబంధాలను దెబ్బతీసిందని చంద్రబాబు విమర్శించారు. వాటిని పునరుద్ధరించడానికి, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. జూలై 27న ఎన్నారైలతో సమావేశం కానున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Read Entire Article