అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు.. కోయంబత్తూరులో మాత్రం 500 ఎకరాలే: చంద్రబాబు

1 month ago 11
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరులో పర్యటించిన చంద్రబాబు.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదే క్రమంలో విమానాశ్రయాల ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నామన్న చంద్రబాబు.. కోయంబత్తూరులో మాత్రం 500 ఎకరాల్లో చాలనుకున్నారని అన్నారు. విమానాశ్రయాల ద్వారా జీఎస్డీపీ పెరగటంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
Read Entire Article