అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.6,595 కోట్లు, ఫిబ్రవరి 4 వరకు ఛాన్స్!

1 year ago 34
Amaravati Farmers Plots Tenders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో పనులపై ఫోకస్ పెట్టింది. రాజధానిలో పనులకు సంబంధించి ఒక్కొక్కటిగా టెండర్లను ఆహ్వానిస్తోంది. తాజాగా అమరావతి కోసం భూముల్ని ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో సౌకర్యాల కోసం బిడ్లను ఆహ్వానించింది. రిటర్నబుల్‌ ప్లాట్లలో మౌలిక వసతుల కోసం ఈ నిధుల్ని సీఆర్డీఏ కేటాయిస్తోంది. రైతులకు ఇటీవల లాటరీ పద్దతిలో రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article