అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అలర్ట్.. జులై 10 వరకే ఛాన్స్.. త్వరపడండి

11 months ago 27
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. వెబ్‌ల్యాండ్‌లో డేటా సరిగా లేని రైతులు అనర్హులు కాకుండా, జూలై 10వ తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎకరాకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. కౌలు రైతులు కూడా సీసీఆర్‌సీ కార్డుతో ఈ పథకానికి అర్హులని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
Read Entire Article