అనకాపల్లి: పొలంలో ఒకే చోట 30 కింగ్ కోబ్రాలు.. ప్రాణం పోశారు, జాగ్రత్తగా తీసుకెళ్లి

1 year ago 19
Anakapalle 30 King Cobra Babies: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం నల్లరాయికొండ వద్ద ఓ రైతు జీడితోటలో భారీ గిరినాగు గుడ్లు పెట్టింది. అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు స్పందించి, గుడ్లను సంరక్షించారు. నెల తర్వాత పిల్లలు పుట్టడంతో, 30 గిరినాగు పిల్లలను శంకరం రక్షిత అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. గిరినాగుల సంరక్షణకు అటవీశాఖ సిబ్బంది, వన్యప్రాణి సంరక్షణ సంస్థ సమన్వయంతో పనిచేశారు.
Read Entire Article