అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు

1 year ago 47
Bangalore To Puttaparthi Passenger Train 06515 Extended To Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లావాసుల కోసం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరుకు రాకపోకలు సులభంగా ఉండేలా రైలును కనెక్ట్ చేసింది. బెంగళూరు నుంచి పుట్టపర్తికి నడుస్తున్న ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగించినట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఈ రైలు అనంతపురం రైల్వే స్టేషన్ వరకు అందుబాటులోకి వస్తుందని.. ప్రయాణికులు గమినించాలని ఎంపీ సూచించారు.
Read Entire Article