అత్తింటి వేధింపులకు అల్లుడు బలి.. పెళ్లయినప్పటి నుంచే భార్య, అత్తామామల పోరు

6 months ago 16
ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న వేధింపులే కాకుండా.. కుటుంబ సమస్యలు, వేరు కాపురం డిమాండ్లు వంటి కారణాలతో భార్య, అత్తమామల వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న భర్తల సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన కూడా అదే కోవలోకి వస్తుంది. భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తమామల వేధింపులు తాళలేక హరిప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భార్య, అత్తింటి వారిపై ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article