YSRCP, బొత్సకు షాకిచ్చిన టీడీపీ.. వాళ్లను రానిచ్చేది లేదన్న కిమిడి నాగార్జున

8 months ago 27
Kimidi Nagarjuna Botsa Satyanarayana: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై రాజకీయ వేడి రాజుకుంది. డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున, వైఎస్సార్‌సీపీకి షాకిస్తూ, వారి నేతలకు డీసీసీబీ భవనం నుండి ఉత్సవాన్ని వీక్షించేందుకు అనుమతి నిరాకరించారు. గత 30 ఏళ్లుగా డీసీసీబీని నాశనం చేశారని ఆరోపిస్తూ, వైఎస్సార్‌సీపీ అహంకార ధోరణి సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థను సరిచేస్తున్నామని, ఈసారి తామే వీక్షిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 7న జరిగే ఈ రాష్ట్ర పండుగకు రాజకీయ రంగు పులుముకుంది.
Read Entire Article