Visakhapatnam: వాహనదారులారా బీ అలర్ట్.. సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్.. ఫాలో కాకుంటే జేబుకు చిల్లే!

1 year ago 32
వైజాగ్ వాసులారా అలర్ట్.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విశాఖలో నూతన ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. బైక్ నడిపేవారికి పోలీసులు హెల్మెట్ తప్పనిసరి చేశారు. వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. అది కూడా బీఐఎస్ మార్క్ హెల్మెట్ మాత్రమే ధరించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరిలో ఏ ఒక్కరికి హెల్మెట్ లేకున్నా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే నాణ్యతలేని హెల్మెట్లు విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article