Vijayawada: ఉద్యోగులై ఉండి రాత్రి పూట ఇలాంటి పనా! మరీ ఇంత కక్కుర్తా..?

1 year ago 34
వరద నీటిలో చిక్కుకుపోయి.. కూడు, గూడు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వాలు.. పునరావాస కేంద్రాలకు తరలిస్తుంటాయి. ఆ తర్వాత వారికి నిత్యావసరాలను అందిస్తూ అండగా నిలుస్తుంటాయి. అయితే పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులకు ఇవ్వాల్సిన నిత్యావసరాలను అర్ధరాత్రి వేళ చోరీ చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. స్వయంగా రెవెన్యూ ఉద్యోగులే రాత్రి పూట పునరావాస కేంద్రాల్లోని నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Entire Article