Vijayawada ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు

1 week ago 4
ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 2017లో ఈ సారె మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామికి సమర్పించనున్నారు. ఈ నెల 15న మొదటి సారెను ఆలయ అర్చకులు, వేద పండితులు కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించనున్నారు. 25న దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆగస్టు 12న దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఆలయ సిబ్బంది సారెను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article