Vijayawada Srisailam Sea plane: దేశంలోనే తొలి సీ ప్లేన్ సర్వీస్ అక్కడే.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే?

1 year ago 24
విజయవాడ- శ్రీశైలం మధ్య ఏపీ ప్రభుత్వం సీ ప్లేన్ సర్వీస్ అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 9న సీఎం చంద్రబాబు నాయుడు ఈ సీ ప్లే్న్ సర్వీసును ప్రారంభిస్తారు. విజయవాడ పున్నమిఘాట్ వద్ద సీ ప్లేన్ ప్రారంభించనున్న సీఎం.. అందులోనే శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తారు. ఈ క్రమంలో అధికారులు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి బయల్దేరిన సీ ప్లేన్ సర్వీస్.. శ్రీశైలం జలాశయంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోనే తొలి సీ ప్లేన్ ఎక్కడ, దాని పరిస్థితి ఏంటనేదీ చూద్దాం.
Read Entire Article