Vijayawada Rains: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి

1 year ago 30
Vijayawada Rains: విజయవాడలో కుంభవృష్టి కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో బెజవాడ నగరం అల్లకల్లోలంగా మారింది. శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక ముందస్తు చర్యల్లో భాగంగానే ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయడంతో.. పెను ప్రమాదం తప్పింది. మరోవైపు.. భారీ వర్షాలకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు.. విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Read Entire Article