TTD ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది ప్రముఖులతో కొత్త బోర్డు నియామకం

1 year ago 30
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం పూర్తయింది. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా మొత్తం 24 మందితో తిరుమల తిరుపతి పాలక మండలి ఏర్పాటు కానుంది. ఛైర్మన్ సహా 24 మంది సభ్యుల పేర్లతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article